రాహుల్ గాంధీ ఎంపీ డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు

55చూసినవారు
రాహుల్ గాంధీ రాజకీయ పరిణితి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన వర్ఫ్ భూముల బాధిత రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో హాజరై మాట్లాడుతూ. యూఎస్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే అయన భారతీయుడేనా.? అన్న అనుమానం కలుగుతుందని ప్రశ్నించారు. ఈ దేశంలో స్వేచ్ఛ లేకపోతే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్