నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతో ‘ఉత్సవం’లో నటించా: బ్రహ్మానందం (వీడియో)

77చూసినవారు
కనుమరగవుతున్న నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ‘ఉత్సవం’ సినిమాలో నటించినట్లు బ్రహ్మానందం తెలిపారు. నాటక రంగం గొప్పతనం తెలియజేసేలా దర్శకుడు అర్జున్‌ సాయి తెరకెక్కించిన చిత్రం ‘ఉత్సవం’. దిలీప్‌ ప్రకాశ్‌, రెజీనా, ప్రకాశ్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బ్రహ్మానందం మాట్లాడారు. దర్శకుడి అర్జున్‌ సాయిపై ప్రశంసలు కురిపించారు.

సంబంధిత పోస్ట్