మైనార్టీ గురుకులంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

63చూసినవారు
మైనార్టీ గురుకులంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మైనార్టీ గురుకుల పాఠశాలలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శిరీష మాట్లాడుతూ. ప్రతీ విద్యార్థి అభ్యున్నతి వెనుక ఒక ఉపాధ్యాయుడు ఉంటారని, ప్రతీ ఉపాధ్యాయుడూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్