బస్టాండులో ప్రమాద భరితంగా విద్యుత్తు తీగలు

2604చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు లోపలికి వెళ్లే మార్గంలో ఇబ్బందులు తలెత్తాయి. ఏడాది క్రితం మురుగు కాలువపై కల్వర్టును నిర్మించారు. ఈ ప్రాంతంలో పై భాగాన ఉన్న విద్యుత్తు తీగలు బస్సులకు తగిలే ప్రమాదం ఉంది. దీని కారణంగా ఒకే మార్గంలోనే బస్సులు లోపలికి వెళ్లి, బయటకు వస్తున్నాయి. సోమవారం రెండు, మూడు బస్సులు ఎదురు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్