ర్యాష్ డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు: డీఎస్పీ సత్యనారాయణ

553చూసినవారు
ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రాణాలకు ముప్పు అని జోగులంబ గద్వాల డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. మానవపాడు మండలం పల్లెపాడులో సోమవారం గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు పాటించి నిదానంగా ప్రయాణించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. ఓవర్ స్పీడ్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్