ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో 39. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38. 6, నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో 38. 1, వనపర్తి జిల్లా దగడలో 37. 7, నాగర్ కర్నూల్ జిల్లా జెటుప్రోలులో 36. 8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.