ఉమ్మడి జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

50చూసినవారు
ఉమ్మడి జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో 39. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో 38. 6, నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో 38. 1, వనపర్తి జిల్లా దగడలో 37. 7, నాగర్ కర్నూల్ జిల్లా జెటుప్రోలులో 36. 8, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్