ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు

67చూసినవారు
ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు
లోకసభ ఎన్నికల్లో ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే భరోసా కల్పించేందుకు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో 40 మంది సాయుధ బలగాలతో కలిసి గాంధీ చౌక్ నుంచి ప్రధాన వీధుల గుండా పోలీస్ ఠాణా వరకు కవాతు నిర్వహించారు. ఎవరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్