వనమహోత్సవ లక్ష్యాలను వంద శాంతం సాధించాలి: జిల్లా కలెక్టర్

68చూసినవారు
వనమహోత్సవ లక్ష్యాలను వంద శాంతం సాధించాలి: జిల్లా కలెక్టర్
విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ అన్నారు. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి 100% లక్ష్యాలను సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్