జాతీయ రహదారిపై బస్సు కోసం తప్పని తిప్పలు

54చూసినవారు
జాతీయ రహదారిపై బస్సు కోసం తప్పని తిప్పలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారిపై గద్వాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ఉదయం 5. 30 నుంచి 7. 30 గంటల వరకు ఒక్క బస్సు కూడా లేదు. దీంతో సోమవారం ఉద్యోగులు, విద్యార్థులు అలంపూర్ చౌరస్తా వద్ద బస్సు కోసం పడి గాపులు కాశారు. గద్వాల ఆర్టీసీ డిఎం స్పందించి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్