కురుమూర్తి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా

1901చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో కౌకుంట్ల, సీసీ కుంట, దేవరకద్ర మండలాల ముఖ్యకార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పాల్గొని మాట్లాడుతూ. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు, ప్రజలను నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటే అన్నారు. నన్ను గెలిపించండి కురుమూర్తి క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్