ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో పాలమూరు బిడ్డ

577చూసినవారు
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో పాలమూరు బిడ్డ
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూంకుంట గ్రామానికి చెందిన బోరెల్లి జ్యోతి ఢిల్లీలో శుక్రవారం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రం తరఫున శకటోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. జ్యోతి హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీలో జానపద కళలపై పీజీ చదివారు. మారుమూల గ్రామం నుంచి వెళ్లి ఢిల్లీ వేదికగా జరిగే వేడుకలో ప్రదర్శించబోతున్న జ్యోతికి గురువారం పలువురు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్