మహబూబ్ నగర్: కలుషిత ఆహారాన్ని అరికట్టండి

68చూసినవారు
మహబూబ్ నగర్: కలుషిత ఆహారాన్ని అరికట్టండి
మహబూబ్ నగర్ టౌన్ లో మార్కెట్ ప్రాంతంలో మటన్ మార్కెట్ దగ్గర కుళ్లిపోయిన తలకాయ, కాల్లు అమ్ముతున్నారు.
మటన్ అమ్మే ప్రాంతం కూడా చెత్త చెదారంతో అపరిశుభ్రంగా మారి దుర్గంధం వస్తుంది. దయచేసి ఆ ప్రాంతాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు సందర్శించి తగు చర్యలు తీసుకొని ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా చూడాలని మనవి.

సంబంధిత పోస్ట్