భార్యను హతమార్చి చింతచెట్టుకు ఉరి వేసుకున్న భర్త

59చూసినవారు
భార్యను హతమార్చి చింతచెట్టుకు ఉరి వేసుకున్న భర్త
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి 11: 30 నిమిషాలకు మంగనూర్ గ్రామానికి చెందిన గొల్ల వెంకటయ్య తన భార్య తారకమ్మ(40)ను రాత్రి పడుకున్న తర్వాత బండ కేసి బాధగా తారకమ్మ అక్కడికక్కడే ఇంటిలో మృతి చెందింది. తర్వాత వెంకటయ్య గ్రామ శివారులోని కరణం తోటలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. వెంకటయ్య సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్