సభ మైదానాన్ని పరిశీలించిన ఎంపీ

549చూసినవారు
సభ మైదానాన్ని పరిశీలించిన ఎంపీ
ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించే మైదానాన్ని శుక్రవారం కర్ణాటక రాష్ట్రం కోలార్ ఎంపీ మునిస్వామి, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ నాగురావు నామాజి పరిశీలించారు. వేదిక, విఐపిలు, ప్రజలు కూర్చునే స్థలాలను ఎంపిక చేసారు. భారీగా జన సమీకరణ చేయాలని నాయకులను ఎంపీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్