ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని కుచ్చర్కల్ గ్రామానికి చెందిన నందిగామ గోపాల్ కూతురు వైష్ణవి వివాహానికి యువసేన సభ్యుల ద్వారా బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి 10, 000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గౌడ్, నర్సింలు, మాజీ సర్పంచ్ గిరి, తదితరులు పాల్గొన్నారు.