పోలింగ్ వ్యవధి పెంపు: కలెక్టర్ తేజస్

73చూసినవారు
పోలింగ్ వ్యవధి పెంపు: కలెక్టర్ తేజస్
వనపర్తి జిల్లాలో ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలు ఉదయం 7: 00 గంటల నుండి సాయంత్రం 6: 00 గంటల వరకు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ గురువారం తెలిపారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందుకు ఎన్నికల కమిషన్ ఆర్ పీ యాక్ట్ 1951 అనుసరించి పోలింగ్ వ్యవధిని సాయంత్రం 5: 00 గంటల నుండి 6: 00 గంటల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్