ప్రపంచ కప్ హీరోలకు మహారాష్ట్ర భారీ నజరాన

59చూసినవారు
ప్రపంచ కప్ హీరోలకు మహారాష్ట్ర భారీ నజరాన
ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల నజరానా ప్రకటించింది. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో వీరందరినీ సీఎం ఏక్ నాథ్ షిండే శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ సభలో ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్