ఉన్నట్టుండి ఒక్కసారిగా మాజీమంత్రి మల్లారెడ్డి మాయమైనట్లు కనిపి
స్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా న
ిలిచిన చామకూర మల్లారెడ్డి.. పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డ, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయిన అన్న డైలాగుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా.. మల్లారెడ్డి కొన్నాళ్లుగా మీడియాకు దూరమయ్యాడు. అయితే,
కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన రాజీ మూలంగానే మల్లారెడ్డి మౌనంగా ఉన్నట్లు సమాచారం.