చంటి బిడ్డతో మున్సిపల్ సమావేశానికి హాజరైన కౌన్సిలర్

77చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్ భరద్వాజ్ సుకేశిని చంటి బిడ్డతో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్
సమావేశానికి హాజరయ్యారు. ప్రజలు జ్వరాల బారినపడి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమావేశానికి వచ్చి, సమస్యలను విన్నవించారు. సుమారు 4 గంటలపాటు, సాగిన సమావేశంలో పాప ఏడుస్తున్న సమయంలో పాలు పట్టించి బుజ్జగిస్తూ పాల్గొన్నారు. పలువురు కౌన్సిలర్లు ఆమెను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్