బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది

59చూసినవారు
బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది
గతః పదేళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ విమర్శించారు, నెన్నెల మండలం మైలారం గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూ. పెంచుతుందని ఎమ్మెల్యే అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్