కన్నేపల్లి... మహిళలు ఆర్థికంగా రాణించాలి

70చూసినవారు
మహిళలు ఆర్థికంగా రాణించినప్పుడే వారి కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని మంచిర్యాల జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ పేర్కొన్నారు. కన్నేపల్లి మండల కేంద్రంలో ఇటీవల 100 రోజుల కుట్టు శిక్షణ పొందిన వారికి పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎర్ర సువర్ణ, డిఆర్పీలు అశోక్ రావు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్