వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే

66చూసినవారు
వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. వర్షాలతో రామ్ నగర్ బస్తీలోని ప్రజల ఇండ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే రూ. రెండు కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. 28వ వార్డులో రూ. 80 లక్షలతో నాలానిర్మాణం, 32 వ వార్డులో రూ. కోటి నిధులతో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్