ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులు

54చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ కోర్సులు
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యూనివర్సిటీ పీజీ రెగ్యులర్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్ కోర్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి రెండో విడత పీజీ సీట్ల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్