వరద బాధితులకు పునారావాసం

70చూసినవారు
వరద బాధితులకు పునారావాసం
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే కాలనీ, లోతట్టు ప్రాంతాల్లో వరద బాధితులకు మునిసిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, 12వ వార్డు కౌన్సిలర్ నెల్లి శ్రీలత పునరావాసం కల్పించారు. కాల్ టెక్స్ట్ లోని ఓ ఫంక్షన్ హాల్లో బాధితులు ఉండడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వారికి భోజన వసతి కూడా కల్పించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వరద నీటిని జెసిబి సహాయంతో తొలగించారు.

సంబంధిత పోస్ట్