ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి గుండా మల్లేష్ పేరు పెట్టాలి

85చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డిఓ, తాసిల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో వారు వినతిపత్రం సమర్పించారు. కూరగాయల వ్యాపారస్తులకు గుండా మల్లేష్ సేవలు చేశారని. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్