ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

1122చూసినవారు
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
కోటపల్లి మండలం పారుపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాభివృద్ధి, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. వాణిశ్రీ, విలాస్ జాదవ్, కాసుల సంతోష కుమార్ లను హెచ్ఎం, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ శాలువాతో సత్కరించి ఉత్తమ సేవా ప్రతిభా ప్రశంసా పత్రం జ్ఞాపిక ప్రధానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్