సింగరేణిలో కోల్ ఇండియా వేతనాలు అమలు చేయాలి

70చూసినవారు
కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచకుండా సింగరేణి యాజమాన్యం ఎన్ని చర్యలు చేపట్టినా లాభం లేదని ఉండదని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కార్మికులకు రూ. 30 లక్షలు ఇన్స్యూరెన్స్ కల్పించడం ప్రధానం కాదని, కోల్ ఇండియా వేతనాలను సింగరేణిలో కూడా అమలు చేయాలని కోరారు. కార్మికులకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉండాలని నిబంధన పెట్టడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్