ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలి

75చూసినవారు
ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలి
మందమర్రి మార్కెట్ లోని ఎస్బిఐ బ్యాంక్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని అక్రమార్కులు అక్రమాలకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నాయకులు మాట్లాడుతూ ఆక్రమణకు గురవుతున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు ప్రజల సౌకర్యార్థం ఆయా స్థలంలో లైబ్రరీ నిర్మించి, చుట్టు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్