ఏపీలో మందుబాబులకు నిరాశ

52చూసినవారు
ఏపీలో మందుబాబులకు నిరాశ
మద్యం ప్రియులకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కావడంతో రూ.99కే మద్యం బాటిల్ దొరుకుతుందని ఎదురుచూసిన మందుబాబులకు నిరాశే ఎదురైంది. ఇంకా కొత్త బ్రాండ్లు రాలేదని వైన్ షాపుల ఓనర్స్ చెప్పడంతో మందుబాబులు డీలా పడిపోయారు. దీంతో చేసేది లేక రూ.120, రూ.150, రూ.180 చెల్లించి క్వార్టర్ బాటిళ్లు తీసుకెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్