ఎన్టీఆర్ నగర్ ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

81చూసినవారు
మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ ఆటో యూనియన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆకెనపల్లి శ్రీధర్, కార్యదర్శిగా పండుగ శంకర్, ఉపాధ్యక్షుడిగా భూపెల్లి నరేష్, కోశాధికారిగా మైదం మల్లయ్య, ప్రచార కార్యదర్శిగా తోట శ్రావణ్, సలహాదారుగా మహబూబ్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ పట్టణ అధ్యక్షుడు అంకతి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు, ఉపాధ్యక్షుడు కొక్కుల చంద్రయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్