19, 20 తేదీల్లో బీసీ డిమాండ్ల సాధనకై పోరుబాట

69చూసినవారు
బీసీ డిమాండ్ల సాధనకై ఈ నెల 19, 20 తేదీల్లో మంచిర్యాల నుండి లక్షెట్టిపేట వరకు తలపెట్టి పోరుబాట కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పోరుబాటలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్