![గుర్తు తెలియని మృతదేహం లభ్యం గుర్తు తెలియని మృతదేహం లభ్యం](https://media.getlokalapp.com/cache/04/50/04500ba80e849e9e93e3d40f95873b03.webp)
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మంచిర్యాల సమీపంలోని గోదావరినదిలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహం లభించిందని సీఐ బన్సీలాల్ తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిచూడగా మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయి ఉందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. సమాచారం తెలిసిన వారు 8712656534 నంబర్కు సంప్రదించాలని సూచించారు.