RBI ఆదేశాల ప్రకారం.. మార్చి 15 తర్వాత Paytm ఫాస్టాగ్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే Paytm ఫాస్టాగ్ వాడేవారు తమ సెక్యూరిటీ డబ్బును కంపెనీ నుంచి వాపసు తీసుకోవాలి. ఇందుకోసం Paytm ఫాస్టాగ్ కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి, ఫాస్టాగ్ ను శాశ్వతంగా తొలగించుకోవాలి. అనంతరం NHAI ఆమోదించిన 39 బ్యాంకుల్లో దేని నుంచైనా కొత్త ఫాస్టాగ్ పొందవచ్చు.