చదువుతున్న సమయంలోనే పెళ్లి

81చూసినవారు
చదువుతున్న సమయంలోనే పెళ్లి
1884లో బి.ఏ చదువుతూ ఉండగానే రఘుపతి వెంకటరత్నం నాయుడుకు పెళ్ళయింది. 1889లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో రూ.10వేలతో ఒకనిధిని ఏర్పాటు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్