జింబాబ్వేతో మ్యాచ్‌.. భారత్‌ టార్గెట్‌ ఇది

80చూసినవారు
జింబాబ్వేతో మ్యాచ్‌.. భారత్‌ టార్గెట్‌ ఇది
హరారె వేదికగా భారత్‌- జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ-20 మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ సికందర్‌ (46), మరుమని (32) పరుగులతో రాణించారు. భారత్‌ బౌలర్లలో ఖలీల్‌ 2 వికెట్లు తుషార్‌, సుందర్‌, అభిషేక్‌, దుబే తలో వికెట్‌ తీశారు.

సంబంధిత పోస్ట్