ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

74చూసినవారు
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం వరిగొంతం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, దేవాలయ నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక జెడ్పీటీసీ సంతోష్ మేఘమాల వరిగొంతం ఉప సర్పంచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్