ప్రజాపాలలతో ప్రజలకు చేరువ

20813చూసినవారు
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మీడియా సమావేశం దుబ్బాకలో శనివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆరోగ్యారెంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రచారంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్