ఎన్డీయేలో కేసీఆర్ ని చేర్చుకోవడంపై మోదీ క్లారిటీ

78చూసినవారు
ఎన్డీయేలో కేసీఆర్ ని చేర్చుకోవడంపై మోదీ క్లారిటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో నామా నాగేశ్వర్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారన్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ బీజేపీతో కలుస్తారా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్డీయేలోకి కేసీఆర్ ను రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒక సారి కలుసుందాం రా అంటేనే కేసీఆర్ ను తిరస్కరించి పంపామని.. మళ్లీ తమ దగ్గరికి వచ్చినా అదే అన్సర్ అని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్