ఉక్రెయిన్‌లో భారత సంతతి ప్రజలను కలిసిన మోదీ

64చూసినవారు
ఉక్రెయిన్‌లోని భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చారు. ఇండియన్ కమ్యూనిటీని మోదీ ఆప్యాయంగా పలకరించడం ఒక వీడియోలో కనిపించింది. “ప్రధాని మోదీ ఇక్కడికి రావడం మాకు సంతోషం. ఆపరేషన్ గంగా టైమ్ నుంచి భారత ప్రభుత్వం ఇక్కడి ఇండియన్ స్టూడెంట్స్‌కు సహాయం చేస్తోంది” అని ఒక భారత విద్యార్థి చెప్పారు. “ప్రధాని మోదీని కలవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఆయన్ని చూసే అవకాశం వచ్చింది, వీలైతే మాట్లాడతాను’’ అని మరో విద్యార్థి చెప్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్