ప్రధాని మోడీని ప్రశంసించిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

78చూసినవారు
ప్రధాని మోడీని ప్రశంసించిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
యూపీలోని బహ్రైచ్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ అయోధ్య ధామ్‌లో చేపట్టిన అభివృద్ధిపై ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించింది. ఇది భర్త అర్షద్‌కు నచ్చలేదు. దీంతో భార్యకు అర్షద్ ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. భార్యను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ప్రధానిని, సీఎంను దుర్భాషలాడాడు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్