ఈడీ విచారణకు హాజరైన మహ్మద్ అజహరుద్దీన్

79చూసినవారు
ఈడీ విచారణకు హాజరైన మహ్మద్ అజహరుద్దీన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మనీ లాండరింగ్‌ కు పాల్పడ్డారనే ఆరోపణ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌ కు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. 2020-2023 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.3.8 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేశారని ఆయనపై ఈడీ అభియోగం మోపింది.

సంబంధిత పోస్ట్