సామ్సంగ్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. 3 వేలు
By vijay 67చూసినవారుప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్సంగ్.. గతేడాది డిసెంబర్లో లాంచ్ చేసిన సామ్సంగ్ గెలక్సీ ఏ15పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గెలక్సీ ఏ15 స్మార్ట్ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499కాగా ప్రస్తుతం రూ.1500 డిస్కౌంట్తో రూ. 17,999గా నిర్ణయించారు. అలాగే 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,499కాగా.. రూ. 3000 డిస్కౌంట్తో రూ.19,499కే అందిస్తోంది.