శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

67చూసినవారు
తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందేర్ రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, డాక్టర్ ఆనంద్, నటి ఆషికా రంగనాథ్‌, ఓంకార్‌, అశ్విన్‌ బాబు వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్