నాగార్జున పరువు నష్టం దావా.. విచారణ వాయిదా

73చూసినవారు
నాగార్జున పరువు నష్టం దావా.. విచారణ వాయిదా
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. నాగార్జున వేసిన దావాపై మంత్రి సురేఖ తరఫున న్యాయవాది గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. కాగా, సమంత విడాకుల విషయంలో నాగార్జున ప్రమేయం ఉందంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్