పురపాలక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ

1074చూసినవారు
పురపాలక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ
అచ్చంపేట పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించాలని.. అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే వంశీ కృష్ణ అధికారులను ఆదేశించారు. పుర కార్యాలయంలో గురువారం పుర చైర్మన్ నర్సింహా గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కౌన్సిలర్లు తదితర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్