రాసిన పుస్తకం సాక్షిగా ఎమ్మెల్సీ అభ్యర్ది అశోక్ ప్రమాణం

77చూసినవారు
వరంగల్,ఖమ్మం,నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది పాలకూరి అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే మూడేళ్లు తాను ఏ పార్టిలోకి పోనని తాను రాసిన పుస్తకం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని అన్నారు. సరస్వతి తల్లి సాక్షిగా, తాను రాసిన ప్రతి అక్షరం సాక్షిగా ఆయన ప్రమాణం చేయడం చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్