ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన రఘువీర్

57చూసినవారు
ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన రఘువీర్
నల్గొండ ఎంపీగా గెలిచిన కుందూరు రఘువీర్ రెడ్డి మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ డిల్లీలో ఎంపీ రఘువీర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ నేతలు సిరాజ్ ఖాన్, గిరి, రాoసింగ్, హరికృష్ణ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :