మిర్యాలగూడ: గుర్తుతెలియని వృద్ధుడు మృతి

58చూసినవారు
మిర్యాలగూడ: గుర్తుతెలియని వృద్ధుడు మృతి
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని వయస్సు 55 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుంది. మృతదేహం సమీపంలో పురుగుల మందు డబ్బా సైతం ఉందని దీంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా వివరాలకు పోలీసులను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్