గణేష్ నగర్ లో వడదెబ్బతో ఒకరు మృతి

15042చూసినవారు
గణేష్ నగర్ లో వడదెబ్బతో ఒకరు మృతి
మిర్యాలగూడ పట్టణంలో వడదెబ్బ కారణంగా శనివారం మహిళ మృతి చెందారు. గణేష్ నగర్ ఎనిమిదో వార్డు చెందిన జాల ధనలక్ష్మి వయస్సు(18) ఎండ తీవ్రతకు అవస్థతకు గురై చనిపోయారు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి కాబట్టి చిన్న పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్