మిర్యాలగూడ పట్టణంలో వడదెబ్బ కారణంగా శనివారం మహిళ మృతి చెందారు. గణేష్ నగర్ ఎనిమిదో వార్డు చెందిన జాల ధనలక్ష్మి వయస్సు(18) ఎండ తీవ్రతకు అవస్థతకు గురై చనిపోయారు. ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి కాబట్టి చిన్న పిల్లలు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు చెప్తున్నారు.