8వ వార్డులో కంప చెట్లను తొలగిస్తున్న ఇంచార్జ్

69చూసినవారు
8వ వార్డులో కంప చెట్లను తొలగిస్తున్న ఇంచార్జ్
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డులో మురికి కాలువ వెంబడి పిచ్చి చెట్లు భారీగా పెరగడం వలన పాములు, కుక్కలు చేరడం వలన అటువైపు వెళ్లే వాళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయానికి స్థానిక ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ సిబ్బందిని పిలిపించి దగ్గరుండి శుభ్ర చేయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్